విశాఖపట్నం: కరోనా వైరస్ కారణంగా ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఉదయజ్యోతి తెలుగు దినపత్రిక ఎడిటర్ గణేష్, సబ్ ఎడిటర్ శ్రీనివాస్ కలిసి బియ్యం 5 కేజీలు, కేజీ కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్టు, ఉప్పు ప్యాకెట్టు తదితర నిత్యవసర సరుకులు మురళి నగర్, గోపాలపట్నం చంద్ర నగర్ ఏరియాలో వాళ్ల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు వారికి కృతజ్ఞతలు తెలిపారు
నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ....